Janardhanreddy32

Apr 11 2024, 14:05

స్వర్గీయులు *దండ శ్రీనివాస్ రెడ్డి గారి* *18వ వర్ధంతి

లయన్స్ క్లబ్ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు... ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ NSUI నాయకుడిగా దండ శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించారని వారి రాజకీయ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శనీయం అని అన్నారు.... ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.

Janardhanreddy32

Apr 11 2024, 13:47

మిర్యాలగూడ పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతిని రాఘవ థియేటర్ దగ్గర ఉన్న విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్

భారతమాత ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ భారతదేశంలో అంటరానితనాన్ని రూపుమాపటానికి జ్యోతిరావు పూలే గారు అహర్నిశలు కృషిచేసి సామాజిక సంఘ కర్తగా ఆ రోజులలో మహిళలు విద్యాభివృద్ధికి దూరంగా ఉన్న రోజులలో మహిళలు అందరినీ ఒక్క దగ్గరికి చేర్చి వారికి విద్యాబోధన చేసేవారు జ్యోతిరావు పూలే గారు ఆనాడు హరిజనవాడలో ఇల్లు నిర్మాణం చేసుకొని అక్కడ ఉంటూ అంటరానితనానికి రూపుమాపే విధంగా కృషి చేసేవారు.

ఇప్పుడున్న యువతరం జ్యోతిరావు గారి పూలే వారి ఆశయాలను పునికి పుచ్చుకొని ముందుకు సాగాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మండల కార్యదర్శి లు ఎండి సయ్యద్ జిల్లా యాదగిరి దీరావత్ లింగ నాయక్ ఏఐటిసి నాయకులు వలపట్ల వెంకన్న పట్టేటి వెంకన్న గోనగంటి జానయ్య రహిమాన్ శ్రీనివాసరాజు పేరుపొంగు నాగయ్య తదితరులు పాల్గొన్నారు

Janardhanreddy32

Apr 08 2024, 14:44

విద్యా చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో విద్యార్దులకు స్టడీ చైర్లు,ప్యాడ్లు పంపిణీ:-

త్రిపురరాం మండలంలోని చెన్నైపాలెం ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని,విద్యార్దులకు విద్యా చారిటబుల్ ట్రస్ట్ హైద్రాబాద్ అధ్వర్యంలో సోమవారం స్టడీ చైర్లు,ప్యాడ్లను అందజేశారు. ఈ సందర్భంగా విద్యా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ రాబోయే పదవ తరగతి విద్యార్థులు చదువుకునే సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇంటి దగ్గర అనువుగా వుండేందుకు స్టడీ చైర్లు అందించినట్లు చెప్పారు.విద్యార్దులు మరింత కష్టపడి చదవి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.భవిష్యత్ లో స్థిరపడాలంటే విద్యార్ధి దశలో పాఠశాల స్థాయిలో కష్టపడి చదవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు 10/10GPA సాధిస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులురమేష్,ప్రధానోపాధ్యాయులు సైదిరెడ్డి,ఉపాద్యాయులు గోపి,సత్యనారాయణ, సైదయ్య,అంజమ్మ,సైదులు, మక్ల, నర్సింహాస్వామి, మాలోత్ దశరథ్ నాయక్,శ్రీదేవి,శ్రీనివాస్, దుర్గామల్లేశ్వరి, తిర్పమ్మ తదితరులు పాల్గొన్నారు.

Janardhanreddy32

Apr 08 2024, 14:49

ఆధారాలు ఉన్నా అవినాష్‌ను జగన్‌ కాపాడుతున్నారు: వైఎస్‌ షర్మిల

Janardhanreddy32

Feb 19 2024, 13:29

ఈరోజు *ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి* సందర్భంగా మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన *ఉచిత రక్త దాన శిబిరం* ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యుల